గిట్లనా!
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి:  గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్‌ ఇన్‌చార్జి నాగమణిపై వేటు పడింది. ఆమెను డిప్యుటేషన్‌పై ఫీవర్‌ ఆస్పత్రికి బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ జ్యోతిలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వ్యాధి …
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్  తన తండ్రి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేసిన వివేకా కుమార్తె సునీతమ్మ  ఇప్పటికే వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వాలని హైకోర్టు లో పిటిషన్లు వేసిన వైఎస్ జగన్ , వివేకా భార్య సౌభాగ్యమ్మ , ఎమ్మెల్సీ బీటెక్ రవి , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి…
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
మూస పద్దతిలో చేస్తున్న సాగుకు స్వస్తి పలకండి  లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తాం  ఫామాయిల్, కూరగాయలతో అధికంగా లాభాలు  ఖరీఫ్ నుండి సాగు నీరు పుష్కలం అపర భగిరదుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బీళ్లుగా మారిన భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనదే  ఆయన చలువతోటే సూర్యపేట కు గోదావరి జలాలు  పరుగులు పెడుతున్న గోదావర…
ఆనం విజయ కు వెంకటగిరి నియోజకవర్గ ప్రజల అభినందనలు
- మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సోదరులైన   *నెల్లూరు జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్  శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి ని* చింతా రెడ్డిపాలెంలోని వారి నివాసం వద్ద *వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని 18 మంది సొసైటీ అధ్యక్షుల తోటి Ndccb డైరెక్టర్ చెన్ను బలకృష్ణా రెడ్డి మర…
కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
*కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం* నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 2021 వరకు కొత్త విధానం అమలులో ఉంటుంది. 2216 మద్యం దుకాణాల ఏర్పాటు. ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు  లక్ష నుంచి 2 లక్షలకు పెంపు జిహెచ్ఎంసి పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వ…